Followers

Tuesday 17 December 2013

మణి ద్వీప వర్ణన (part 1)

మణి ద్వీప వర్ణన (part 1)

ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః , ఓం పరామ్బికాయై నమః 
జనమేజయుడు , వ్యాసులవారిని ఓకే ప్రశ్న అడిగాడు , మహామునే !జగదంబ కథామృ తము , చాల ఆదరణీయము . మహిషాసురుణ్ణి చంపినా తరువాత మహాలక్ష్మి ఎటు వెళ్ళింది ?అని ,వైకుo ఠా నికా? లేక సుమేరు గిరి కా ? ఆ తల్లి ఎటు వెళ్లినట్టు ?అని అడుగగా,

" మణి ద్వీపము ,అత్యంత రమణీయము  , అమ్మవారికి అది క్రీడా స్థలము ,అక్కడకు వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు స్త్రీగా మారవలసి వచ్చింది .  మళ్ళీ పురుషత్వము పొంది , తమ కార్యాలలో నిమగ్నులయ్యారు . ఆ పరమదామము అమృత సాగరము మధ్యన ఉన్నది . అక్కడ జగదంబా తీరు తీరు రూపాలలో విచరణ చేస్తుంది . దేవతలు స్తుతిo ఛినా అనoతరము అమ్మ కల్యానరూపిని అచటికే విచ్చేసింది . ఆమె మాయా శక్తి , మరియు సనాతన . ఆ దివ్య స్థలము లో అవిరామముగా కీర్తనలు జరుగుతుంటాయి . బ్రహ్మ లోకానికి పైన సర్వలోకం ఉంది , అదే మణి ద్వీపము . ఈ ద్వీపమున కు ఉన్నంత సౌo దర్య ము మరి ఎ ద్వీపానికి లేదు . 

అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంటో శోభను కలుగ చేస్తున్నది . 
అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంతో  శోభను కలుగ చేస్తున్నది . 

ఇక్కడి ఇసు,క రత్నాల  మయము . అందులో చిన్న- చిన్న శంఖు లు ఉన్నాయి . ఒడ్డున మత్సాలు ,ఒవ్వెతున లేచి పడే తరంగాలు , తమ వెంట అమృతపు నీటి తుమ్పరలను వేదజల్లుతుంటే ఆ ద్వీప శోభ చెప్పతరము కానిది . అనేక రకాలైన ధ్వజాలతో , అక్కడక్కడ 
తే లే నౌకలతొ , సుధా సాగరము శోభాయమానo గా ఉన్నది . ఈ సముద్రపు ఒడ్డున రత్నమయ వృక్షాలు వింత శోభను కలుగ చేస్తున్నాయి .

 తరువాత లోహముతో చేయ బడ్డ గోడ ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి . ఇట్టి లోహపు కోటలో అనేకానేక శస్త్రాలు ధరించిన ప్రహరీలు ఉన్నారు . వీరికి యుద్ధ సంబంధిత విశేష ఘ్యానము ఉన్నది . సమస్త విద్యలు తెలుసు . ఈ రక్షకులు ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటారు . 

ఈ కోటకు నలుగు ద్వారాలు . ఈ గోడ చుట్టూ అనేక గణాలు ఉంటారు . వీరంతా దేవి భక్తులు . భగవతిని దర్శించటానికి దేవతలు విమానాలు ఎక్కి ఇక్కడికి వస్తు -పోతుంటారు . వందల కొద్ది వచ్చే విమాన ధ్వనులచే నిండి ఉంది . చాలా చోట్ల తీయని నీటి సరోవరాలు ఉన్నాయి .వనాలు , వృక్షాలు ratnaalavale merustu,vinta శోభను కలిగి ఉన్నాయి . ఇనుప కోట ,తరువాత కాంస్య పు కోట ఉన్నది . దీని శిఖరము ఆకాశాన్ని తాకుతున్నది . 

తేజానికి పూర్వ ప్రాకారానికoటే , వంద రెట్లు అధికముగా ఉన్నది . గోపురము మరియు ద్వారాల తో చాలా బాగున్నది . ఇక్కడ అన్ని రకాల జాతుల పూల వృక్షాలు , ఫలాల వృక్షాలు ఉన్నాయి . ఇక్కడ లభించని చెట్టే లేదు . అన్ని జాతుల మొక్కలు ఉన్నాయి . అనేక రకాల వనాలు , ఉపవనాలు ఎం తో శోభాయమానముగా ఉన్నాయి . అందమైన బావులు ఉన్నాయి . అక్కడి వనాలు కోయి ల పాటలతో , పక్షుల కిల కిలల తో మధుర నాదాన్ని వినిపిస్తున్నాయి . భ్రమరాల వింత ధ్వని ,శోభను కల్పిమ్పగా ఇక్కడి వృక్షాల నుండి మధుర తెనే రసాలు కురుస్తున్నాయి . 

అనేక విధాల పక్షుల అందాన్ని శోభను కలుగ చేయగా , అనేక విధాల రసవాహిని నదుల ధారలు, వృక్షాలు , ఏంతో శోభాయమానముగా ఉన్నవి . పావురాలు , పిచ్చుకలు , ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి . రామ చిలుకలు , హంసలు ,ఎగురుతుంటే చెట్లు అలికిడి చేస్తున్నాయి కాంస్య ప్రాకారము కాగానే , రాగి ప్రాకారము ఉంది .  ఈ ప్రాకారపు ఆకారము , చతుశ్రాకారము . ఈ రెండు ప్రాకారాలకు మధ్యన కల్ప వృక్షపు వాటిక ఉంది . వీటికి పూసే పూలు బంగారు వన్నెను కలిగి ఉంది . ఆ పూలు మెరుస్తుంటాయి . ఆకులు సహితము బంగారు వన్నె తో మిలమిల లాడుతుo తాయి . వాటి బీజాలు ,ఫలాలు రత్నాలు గా మెరుస్తున్నాయి . అట్టి వనాల సుగంధము నాలుగు దిశలలో పది యోజనాల వరకు వ్యాపించి ఉంది . 

అక్కడ ఎప్పుడు వసంత రుతు ఉంటుంది . అక్కడ పూలచే నిర్మింప బడిన పూల గొడుగులతో పూల సింహాసనము పైన వసంతుడు ఉంటాడు . “మధు శ్రీ “మాధవ శ్రీ “వారికి ఇద్దరు భార్యలు . కామదేవుని వంటి సౌoన్దర్యము కలిగిన ఈ దేవతలు పూల బంతి తో ఆడుతుంటారు . ఈ వాటిక నలు వైపులా తేనే ధారలు వడుస్తుంటాయి . పుష్పాల పైనుండి వీచే గాలులు అక్కడి కి పది యోజనాల వరకు సువాసనను మొసుకేళ్తుంది . గానాలు చేస్తూ గంధర్వులు ఇక్కడ తమ పత్నులతో విహరిస్తుంటారు . అనుపమ శోభలతో ఈ వనము మురిపింప చేయగా కోకిల ల నినాదముతో గుంజితమై ఉన్నది . 
om sree maatre namaha
ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః , ఓం 

పరామ్బికాయై నమః 
జనమేజయుడు , వ్యాసులవారిని ఓకే ప్రశ్న అడిగాడు , మహామునే !జగదంబ కథామృ తము , చాల ఆదరణీయము . మహిషాసురుణ్ణి చంపినా తరువాత మహాలక్ష్మి ఎటు వెళ్ళింది ?అని ,వైకుo ఠా నికా? లేక సుమేరు గిరి కా ? ఆ తల్లి ఎటు వెళ్లినట్టు ?అని అడుగగా,

" మణి ద్వీపము ,అత్యంత రమణీయము , అమ్మవారికి అది క్రీడా స్థలము ,అక్కడకు వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు స్త్రీగా మారవలసి వచ్చింది . మళ్ళీ పురుషత్వము పొంది , తమ కార్యాలలో నిమగ్నులయ్యారు . ఆ పరమదామము అమృత సాగరము మధ్యన ఉన్నది . అక్కడ జగదంబా తీరు తీరు రూపాలలో విచరణ చేస్తుంది . దేవతలు స్తుతిo ఛినా అనoతరము అమ్మ కల్యానరూపిని అచటికే విచ్చేసింది . ఆమె మాయా శక్తి , మరియు సనాతన . ఆ దివ్య స్థలము లో అవిరామముగా కీర్తనలు జరుగుతుంటాయి . బ్రహ్మ లోకానికి పైన సర్వలోకం ఉంది , అదే మణి ద్వీపము . ఈ ద్వీపమున కు ఉన్నంత సౌo దర్య ము మరి ఎ ద్వీపానికి లేదు . 

అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంటో శోభను కలుగ చేస్తున్నది . 
అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల ,చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి . 
గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు , ఆ ద్వీపానికి ఏంతో శోభను కలుగ చేస్తున్నది . 

ఇక్కడి ఇసు,క రత్నాల మయము . అందులో చిన్న- చిన్న శంఖు లు ఉన్నాయి . ఒడ్డున మత్సాలు ,ఒవ్వెతున లేచి పడే తరంగాలు , తమ వెంట అమృతపు నీటి తుమ్పరలను వేదజల్లుతుంటే ఆ ద్వీప శోభ చెప్పతరము కానిది . అనేక రకాలైన ధ్వజాలతో , అక్కడక్కడ 
తే లే నౌకలతొ , సుధా సాగరము శోభాయమానo గా ఉన్నది . ఈ సముద్రపు ఒడ్డున రత్నమయ వృక్షాలు వింత శోభను కలుగ చేస్తున్నాయి .

తరువాత లోహముతో చేయ బడ్డ గోడ ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి . ఇట్టి లోహపు కోటలో అనేకానేక శస్త్రాలు ధరించిన ప్రహరీలు ఉన్నారు . వీరికి యుద్ధ సంబంధిత విశేష ఘ్యానము ఉన్నది . సమస్త విద్యలు తెలుసు . ఈ రక్షకులు ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటారు . 

ఈ కోటకు నలుగు ద్వారాలు . ఈ గోడ చుట్టూ అనేక గణాలు ఉంటారు . వీరంతా దేవి భక్తులు . భగవతిని దర్శించటానికి దేవతలు విమానాలు ఎక్కి ఇక్కడికి వస్తు -పోతుంటారు . వందల కొద్ది వచ్చే విమాన ధ్వనులచే నిండి ఉంది . చాలా చోట్ల తీయని నీటి సరోవరాలు ఉన్నాయి .వనాలు , వృక్షాలు ratnaalavale merustu,vinta శోభను కలిగి ఉన్నాయి . ఇనుప కోట ,తరువాత కాంస్య పు కోట ఉన్నది . దీని శిఖరము ఆకాశాన్ని తాకుతున్నది .

తేజానికి పూర్వ ప్రాకారానికoటే , వంద రెట్లు అధికముగా ఉన్నది . గోపురము మరియు ద్వారాల తో చాలా బాగున్నది . ఇక్కడ అన్ని రకాల జాతుల పూల వృక్షాలు , ఫలాల వృక్షాలు ఉన్నాయి . ఇక్కడ లభించని చెట్టే లేదు . అన్ని జాతుల మొక్కలు ఉన్నాయి . అనేక రకాల వనాలు , ఉపవనాలు ఎం తో శోభాయమానముగా ఉన్నాయి . అందమైన బావులు ఉన్నాయి . అక్కడి వనాలు కోయి ల పాటలతో , పక్షుల కిల కిలల తో మధుర నాదాన్ని వినిపిస్తున్నాయి . భ్రమరాల వింత ధ్వని ,శోభను కల్పిమ్పగా ఇక్కడి వృక్షాల నుండి మధుర తెనే రసాలు కురుస్తున్నాయి . 

అనేక విధాల పక్షుల అందాన్ని శోభను కలుగ చేయగా , అనేక విధాల రసవాహిని నదుల ధారలు, వృక్షాలు , ఏంతో శోభాయమానముగా ఉన్నవి . పావురాలు , పిచ్చుకలు , ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి . రామ చిలుకలు , హంసలు ,ఎగురుతుంటే చెట్లు అలికిడి చేస్తున్నాయి కాంస్య ప్రాకారము కాగానే , రాగి ప్రాకారము ఉంది . ఈ ప్రాకారపు ఆకారము , చతుశ్రాకారము . ఈ రెండు ప్రాకారాలకు మధ్యన కల్ప వృక్షపు వాటిక ఉంది . వీటికి పూసే పూలు బంగారు వన్నెను కలిగి ఉంది . ఆ పూలు మెరుస్తుంటాయి . ఆకులు సహితము బంగారు వన్నె తో మిలమిల లాడుతుo తాయి . వాటి బీజాలు ,ఫలాలు రత్నాలు గా మెరుస్తున్నాయి . అట్టి వనాల సుగంధము నాలుగు దిశలలో పది యోజనాల వరకు వ్యాపించి ఉంది . 

అక్కడ ఎప్పుడు వసంత రుతు ఉంటుంది . అక్కడ పూలచే నిర్మింప బడిన పూల గొడుగులతో పూల సింహాసనము పైన వసంతుడు ఉంటాడు . “మధు శ్రీ “మాధవ శ్రీ “వారికి ఇద్దరు భార్యలు . కామదేవుని వంటి సౌoన్దర్యము కలిగిన ఈ దేవతలు పూల బంతి తో ఆడుతుంటారు . ఈ వాటిక నలు వైపులా తేనే ధారలు వడుస్తుంటాయి . పుష్పాల పైనుండి వీచే గాలులు అక్కడి కి పది యోజనాల వరకు సువాసనను మొసుకేళ్తుంది . గానాలు చేస్తూ గంధర్వులు ఇక్కడ తమ పత్నులతో విహరిస్తుంటారు . అనుపమ శోభలతో ఈ వనము మురిపింప చేయగా కోకిల ల నినాదముతో గుంజితమై ఉన్నది . 
om sree maatre namaha

Popular Posts