Followers

Wednesday 8 May 2013

మైలలో ఉంటే దేవుణ్ణి ద్యానించవచ్చా ?




భగవంతుని నామస్మరణ మనసును నిర్మలం 

చేస్తుంది. ఆ  సమయంలో మైల వున్నా భగవంతుని 

నామస్మరణం చేయడం ద్వారా స్వామి కి మైల 

సోకదు. నిరభ్యంతరంగా దైవస్మరణ చేసుకోవచ్చు. 

అయితే పూజ మందిరాన్ని గాని, సంబందిత పాత్రలను 

గాని తాకరాదు. నామస్మరణకు ఎటువంటి దోషం 

లేదని ధర్మ శాస్త్రం సెలవిస్తోంది

Popular Posts