Followers

Friday 26 April 2013

నవరత్నాల ఉంగరాన్ని ధరించమని శాస్రాలు ఎందుకు చెప్పాయి?





మనిషి శరీరంలో  తొమ్మిది ధాతువులు  వున్నాయి.  

వాటి పరమార్ధాన్ని చెప్పేవే నవరత్నాలు.  రక్తం 

పగడానికి , ఎముకలు ముత్యానికి ,  పుష్యరాగం 

మాంసానికి ,  శిరోజాలు నీలానికి ,   వైడుర్యానికి 

క్రొవ్వు,  గోమేదికానికి  బలము,  కేంపునకు వీర్యము,   

వజ్రానికి వెన్నుపూస ,  పచ్చకు గోళ్ళు  సూచికలు.

    కానీ ప్రస్తుతం పెట్టుకునేవారు నవరత్నాలు  

ధరిస్తున్నమనుకుంటున్నారు  .  నిజానికి అసలైన 

నవరత్నాలను  దరించటమన్నది    ఎంత 

డబ్బున్నవారికి సాధ్యం కాదు.

Popular Posts