Followers

Saturday 27 April 2013

పదిమంది మీ వద్దకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి?



ముందుగా వృద్దుడిని  పలకరించాలి.  తరువాత 

అందులో  జ్ఞానమున్నవారిని ,  చదువుకున్నవారిని 

పలకరించాలి.  ఆ తరువాత  దూరపు బంధువు ,   

ధనవంతుడినీ  పలకరించాలని  గౌతమ మహర్షి 

చెప్పాడు.

Popular Posts