Followers

Friday 12 April 2013

మానవుని జీవిత ఆయుష్షును గురించి వేదాలు , ఉపనిషత్తులు ఏం చెప్పాయి?


నిండు నూరేళ్ళు జీవించే భగవంతుని  వరమున్నా , 

అనేక ఆటుపోట్లతో   మనిషి సగటు జీవితం డెబ్భై 

సంవత్సరాలే. అందులో సగ భాగం నిద్రకు, మిగత 

ముప్ఫై అయిదేళ్ళలో బాల్యం పన్నెండేళ్ళు. 

ముసలితనం పదేళ్ళు.

    ఇక మిగిలిన  పదమూడేళ్ళలో   కొంత కాలం 

జబ్బులు, సమస్యలూ. ఆ మిగిలిన కాలమే 

మానవుడు  నిజంగా బ్రతికే కాలం. అంత విలువైన ఆ 

సమయాన్ని ఎంత ధర్మ బద్దంగా గడపాలో చెప్పేందుకే  

మన వేదాలు, ఉపనిషత్తులు.

Popular Posts