Followers

Saturday 13 April 2013

శరీరాన్ని అనారోగ్యం ఎలా ఆవహిస్తుంది?

ఆహారం జీర్ణం కాకముందే  మళ్ళి మళ్ళి ఆత్రంగా  

తినటం ద్వార ,  పుల్లటి పదార్థాలను మితానికి  మించి 

తినటం ద్వార ,  చలిమిడి తినటం ద్వార ,  శరీరానికి  

పని  ఇవ్వకుండా  ఉండటం ద్వార ,  పగటి పూట నిద్ర 

పోవటం ద్వార,  పాలు, చేపలు ఏకకాలంలో ఆహారంగా 

తీసుకోవటం ద్వార . ఇటువంటి వాటిని తీసుకోవటం 

ద్వార విషక్రిములు  ఉదయించి  శరీరానికి  

మనస్తాపాన్ని  కలుగజేస్తాయి .   తద్వారా  మంచానికే  

పరిమితమవ్వాల్సి  వుంటుంది  . 

Popular Posts