Followers

Saturday 27 April 2013

భోజనం చేస్తున్నపుడు ఎన్ని నీళ్ళు తాగాలి?




ఈ విషయమున ఆయుర్వేదం  నిక్కచ్చిగా  చెప్పింది.  

భోజనం ప్రారంబించిన  దగ్గర్నుంచి  పూర్తీ అయ్యేవరకు   

అరగ్లాసు  మాత్రమే తాగాలి.  భోజనం అయ్యాక  ఓ 

గంట తర్వాత  ఓ గ్లాసు  ఆపై తాగాలి.  ముద్దముద్దకి  

గ్లాసు నీరు తాగితే  శరీరంలోకి వెళ్ళిన  ఆహరం 

సాంబారులో  తేలే  ముక్కల్లా  జీర్ణం కాక మలబద్దక 

సమస్యలు, ఉదర వ్యాదులు వస్తాయి.

Popular Posts