Followers

Saturday 27 April 2013

జపం తర్వాత ఎంత నిగ్రహంగా వుండాలి?





జపవిధి  అయ్యాక,  వారిలో ఓ అపూర్వ శక్తి వస్తుంది. 

వాక్కు సత్యమవుతుంది. జపం చేసిన తర్వాత  పలికే 

మాటలను ఎంతో వివేకంతో పలికితే మంచిది. చెడు 

పలకటం ద్వారా  వచ్చిన జపసిద్ది  పోవటమే కాక  

పలికిన చెడు మాటలు భవిష్యత్తులో  యధార్థాలు  

అవుతాయి. మంచి మాటలు మాట్లాడితే  మనసు 

మంచిగా  ఉండటమే కాకుండా  మంచి జరుగుతుంది.

Popular Posts