Followers

Sunday 28 April 2013

మహాపుణ్యాతిదిపుణ్య పుజాదికార్యలేవి ?



  •  పాడ్యమి నాడు విష్ణు మూర్తికి  ఘ్రుత స్నానం చేసినవారి  ఇరువది ఒక్క తరములను  తరించి విష్ణులోకాన్ని చేరతారు.
  •  బ్రహ్మదేవునకు నేయితో ,  పాలతో స్నానం చేయించినవారు  బంగారు విమానంలో  బ్రహ్మలోకాన్ని చేరతారు.
  • చెరకు రసంతో  స్నానం  చేయించిన వారు  ప్రకాశమైన సుర్యలోకాన్ని చేరతారు.
  • గంధపు నీటితో గానీ ,  చందనపు నీటితోగాని  అభిషేకించినవారు  బంగారు వన్నె కాంతితో రుద్రలోకాన్ని చేరతారు.
  • పరిశుద్దమైన జలంతో గాయత్రి మంత్రమును  వంద పర్యాయములు జపించి బ్రహ్మదేవునకు అభిషేకించిన  వారు సులభముగా బ్రహ్మలోకాన్ని పొందుతారు.     

Popular Posts