Followers

Monday 15 April 2013

కొత్త పెళ్ళికూతురిచే అత్తవారింట అడుగుపెట్టినప్పుడు సింహ ద్వారం వద్ద బియ్యాన్ని పెట్టి ఎందుకు దోర్లిస్తారు?


నూతన దంపతులు అత్తగారింటికి వచ్చినప్పుడు రాగి 

పాత్రలో బియ్యం పోసి సింహ ద్వారం మీద పెట్టి , కొత్త 

పెళ్ళికూతుర్ని  ఆ బియ్యపు పాత్రను తన్ని  ముందుగా 

కుడి కాలు పెట్టి లోపలి రమ్మంటారు. 

       ధాన్యలక్ష్మిని తన్నటం తప్పే. అయిన 

పెళ్ళికూతురు తన్నిన బియ్యం ఎంత దూరంగా   పడి 

విస్తరిస్తే  అంత ప్రదేశం మేర ఆ కుటుంబంలో ధాన్యలక్ష్మి 

తాండవిస్తుందని  అలా చేయిస్తారు. ఇది కేవలం కొన్ని 

ప్రాంతాలకు మాత్రమే  పరిమితమైన ఆచారం.   

Popular Posts