Followers

Sunday 28 April 2013

త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు లింగరూపంలో ఎందుకు వుంటాడు ?



  
బృగుమహర్షి   శాపం వల్ల పరమేశ్వరుడు  

లింగరూపంలో వుంటాడు. లింగానికి పుజిస్తేనే 

ఫలమెక్కువ.  శివలింగానికి  మడి, ఆచారము, శుద్ధి 

ఉండవు. అందుకే శివ సన్నిధికి  ఎలా అయిన 

వెళ్ళవచ్చు.  విష్ణు ఆలయానికి  మాత్రం అత్యంత  

శుభ్రంగా వెళ్ళాలి.  లేదంటే  శ్రీమహావిష్ణువు 

ఊరుకున్న  లక్ష్మిదేవి సహించదు.

Popular Posts