Followers

Sunday 14 April 2013

విత్తనం ఒకటేస్తే మొక్క మరొకటి మొలవదు కదా...........అంటారు. దీన్ని వివరిస్తారా?


చక్కని సుగుణాలున్న స్రీ పూజదికాలతో ,  ధర్మ 

నిష్టలతో , పురాణ వచనాలతో  ఎంత గృహస్తు 

జీవితాన్ని గడుపుతున్నా భర్త నీచుడు, దుర్మార్గుడు , 

కాముకుడు  అయితే  వారికి పుట్టే బిడ్డలు అలానే 

అవుతారు. 

    క్షేత్రంలో ఏ విత్తనం చల్లితే ఆ మొక్కే వస్తుంది. అది 

క్షేత్రం ధర్మం. విత్తనమే ముఖ్యం. 

Popular Posts